ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిరుద్యోగ యువత కు ఇది మంచి వార్త.
ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఈ రోజు అసెంబ్లీ లో మాట్లాడుతూ "ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు తన పాదయాత్ర చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత తమ నిరుద్యోగ సమస్యలను విన్నవించుకున్నారు. ఆయన చెప్పిన సలహాలతో ఇక నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడు ఏ ఏ నోటిఫికేషన్స్ వస్తాయి అని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నాం అని చెప్పారు. ఈ జాబ్ క్యాలెండర్ న్యూస్ కోసం చాలా మంది ఆంధ్ర ప్రదేశ్ యువత ఎదురుచూస్తున్నారు.
ఇదే గనుక జరిగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిరుద్యోగ యువత కు ఇది మంచి వార్త.

Comments
Post a Comment